ముగించు

రైతులకు రూ. 5 లక్షల బీమా

Filter Scheme category wise

ఫిల్టర్

రైతులకు రూ. 5 లక్షల బీమా

రైతులకు రూ. 5 లక్షల బీమా రైతులు వ్యవసాయం : తెలంగాణలో 18 మరియు 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుండి 5 లక్షల భీమా కవరేజి లభిస్తుంది. 50 లక్షల మంది రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. ఏ రైతు మరణంచిన తెలంగాణలో రైతులకు 5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుందని దేశంలో మొట్టమొదటి సారి ఇది అమలు అవుతుంది. రైతుల తరపున, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు సంవత్సరానికి రూ. 500 కోట్లు ప్రీమియం చెల్లించనుంది. ఏదైనా కారణాల వల్ల రైతు మరణం సంభవించిన చొ ,…

ప్రచురణ తేది: 26/06/2018
వివరాలు వీక్షించండి